అది సర్వమూ ఆత్మ స్వరూపంగా దర్శించిన మహాజ్ఞానులకే ఉంటుందా విశ్వజనీనమైన భావన. మనబోటి సాధకులకు కూడా అలాటి మహోన్నతమైన భావనే ఉండాలి. అప్పుడే త్రివిధమైన శాంతీ లభిస్తుంది మనకు. ఆధ్యాత్మికాధి భౌతికాధి దైవిక తాపత్రయాని కప్పుడే సంపూర్ణమైన శాంతి.
xxxxxxxxxxxx
Page 120